కవిత్రయం- Class 5th Telugu TLM- నన్నయ, తిక్కన , ఎర్రన- తెలుగు వినూత్న భోధనాభ్యసన పుస్తకం

Subject: Telugu (తెలుగు) Class: 5th Topic: కవిత్రయం ( నన్నయ, తిక్కన , ఎర్రన) “తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి” అనే సామెత విన్నారు కదా! మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. కవిత్రయం- Class 5th Telugu TLM- నన్నయ, తిక్కన , ఎర్రన- తెలుగు వినూత్న భోధనాభ్యసన పుస్తకం - AP BOARD TEXT BOOKS- TELUGU ఈ ముగ్గురు రచయతలు గురించి సులభంగా, వినూత్నగా వివరించుటకు మరియు బోధించుటకు మహాభారత పుస్తక రూపంలో ఈ భోధనాభ్యసన పుస్తకం తయారు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్దులకు మహాభారత రచయతులు నన్నయ, తిక్కన , ఎర్రన గురుంచి అర్ధవంతంగా వివరించవచ్చు. ఈ భోధనాభ్యసన పుస్తకంలో ఈ ముగ్గురు రచయతలు తో పాటు మహాభారత కథలో గల ప్రధాన పాత్రలైన, శ్రీకృష్ణుడు, పాండవులు (ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు) మరియు కౌరవులు (దుర్యోధనుడు మరియు అతని సోదరులు) చిత్రాలను చేర్చి ఈ భోధనాభ్యసన పుస్తకం తయారు చేయబడింది. దీనివలన విద్యార్దులు కవిపరిచయం తో పాటు మహాభారత ఇతిహాసం గురుంచి అవగాహన పెంపొందించుటకు సులభతరం అవుతు...